30.7 C
Hyderabad
April 17, 2024 00: 27 AM
Slider హైదరాబాద్

పేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

#CoronaHelp

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు టీఆర్ఎస్ నాయకులు సాయం చేస్తున్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఇ విజయకుమార్ గౌడ్ నేడు చెన్నారెడ్డి నగర్ లో పేదలకు నిత్యావసరాలు పంచిపెట్టారు.

బియ్యం, పప్పు ,నూనె, ఉల్లిపాయలు, పసుపు కారం ఒక కిట్ గా తయారు చేసి విజయకుమార్ గౌడ్ పేదలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో TRS నాయకులు చలం, వెంకట్ గౌడ్, వెంకట్, రేఖ, సాయి, కృష్ణ పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి

Satyam NEWS

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

Murali Krishna

దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్

Bhavani

Leave a Comment