టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ల పేర్లు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ పేర్లను ఖరారు చేశారు. ఎమ్మెల్సీలుగా ఖరారైన వారిలో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఉన్నారు. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
previous post