27.7 C
Hyderabad
April 25, 2024 10: 01 AM
Slider మహబూబ్ నగర్

ప్రశాంతంగా ముగిసిన టీఎస్ పి సెట్ పరీక్షలు

#kollapurpolice

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి శివారులోని హాసిని బిపెడ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ పోటీ పరీక్షలను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి, పీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ కో-ఆర్డినేటర్ సురగౌని శ్రీనివాస్ గౌడ్, పరిశీలకులు సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు, జెండా ఊపి ప్రారంభించారు.

పి సెట్ ఎంట్రన్స్ పరీక్షలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి  విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలు ఉదయం 6 నుంచి సాయంత్రం 3:30 నిమిషాల వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కో-ఆర్డినేటర్ సురగౌని శ్రీనివాస్ గౌడ్,  అబ్జర్వర్ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ల, పర్యవేక్షణలో కొనసాగాయి విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించి వారి ప్రతిభను పరిశీలకులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రైనింగ్ ఎస్సైలు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ కుట్రలకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Bhavani

వైసీపీ రేబిస్ వచ్చిన కుక్క… అందరూ కలిసి తన్ని తరిమేయాలి

Satyam NEWS

చంద్రబాబునాయుడి పై అట్రాసిటీస్ కేసు పెడతాం

Satyam NEWS

Leave a Comment