28.7 C
Hyderabad
April 25, 2024 06: 26 AM
Slider చిత్తూరు

అధికారుల‌తో టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

dharmareddy

టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై విభాగాల వారీగా స‌మీక్షించారు. ఈ నెల 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న వేద విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై రెండు రోజుల్లో ఇంజినీరింగ్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎఫ్ఏ అండ్‌ సిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ జి.రామ‌చంద్రారెడ్డి, సిఏవో శేష‌శైలేంద్ర‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో మ‌నోహ‌ర్‌, ఎస్ఇ-2 నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) వేంక‌టేశ్వ‌ర్లు, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఎంపీపీని సస్పెండ్ చేయాలి: రెడ్డి ఐక్య వేదిక డిమాండ్

Satyam NEWS

గచ్చీబౌలీ కేర్ లో ఠాగూర్ సినిమా రిపీట్

Satyam NEWS

కోడికత్తి కేసులో అన్నీ అసత్యాలే చెప్పారు: ఎన్ఐఏ

Bhavani

Leave a Comment