25.7 C
Hyderabad
January 15, 2025 19: 11 PM
Slider ఆధ్యాత్మికం

కంచి కామకోటి పీఠాధిపతిని క‌లిసిన టీటీడీ చైర్మన్

#kanchikamakotipeetham

కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు  ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు.

Related posts

విజయనగరంలో రైల్వే స్టేషన్ వద్ద కార్డాన్ సెర్చ్

Satyam NEWS

కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్  స్వాధీనం

Satyam NEWS

ఏపిలో జిల్లాల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన

Satyam NEWS

Leave a Comment