37.2 C
Hyderabad
April 19, 2024 13: 33 PM
Slider చిత్తూరు

బ్లాక్​ ఫంగస్​తో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి

#blackfungus

బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు,కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్​చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

మరో ఐదుగురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

వనపర్తి రూరల్ ఎస్సై బి.నాగన్నను సన్మానించిన జర్నలిస్టులు

Bhavani

కూకట్పల్లి నుండి మహా ధర్నాకు కదిలిన బిజెపి శ్రేణులు

Satyam NEWS

రిపోర్టర్లు డబ్బులు తీసుకుని వార్తలు రాస్తున్నారు

Satyam NEWS

Leave a Comment