32.2 C
Hyderabad
April 20, 2024 19: 42 PM
Slider మెదక్

వృద్ధ దంపతులు సజీవ దహనం

#Crime Scene

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది.

అర్ధరాత్రి వేళ మంటలు చెలరేగి వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది.

విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి.. గుడిసెకు అంటుకున్నాయి.

అందులో నిద్రిస్తున్న యాద నర్సయ్య(80), లచ్చమ్మ(70) మరణించారు.

Related posts

ఆంధ్రభూమి ఎడిటర్ శర్మ ఆకస్మిక మృతి

Satyam NEWS

ఎర్రకోటను తాకిన వరద నీరు

Bhavani

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు బహూకరణ

Satyam NEWS

Leave a Comment