36.2 C
Hyderabad
April 25, 2024 22: 49 PM
Slider గుంటూరు

యునానిమస్: వైసిపి ఖాతాలో తొలి ఏకగ్రీవం

kona raghupathi

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి బోణీ కొట్టింది. గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెం మండలంలోని మంతెనవారిపాలెం ఎంపిటిసీ స్థానాన్ని రాష్ట్రంలో తొలి ఏకగ్రీవ స్థానంగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు కోన నిఖిల్ అన్ని వర్గాలతో మాట్లాడి ఆ స్థానికి పోటీ లేకుండా చేయగలిగారు. అందరూ కలిసి గ్రామాల అభివృద్ధికా పాటుపడాలని కోన నిఖిల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related posts

వైద్యం అందక విలేఖరి గుండె పోటు తో మృతి

Satyam NEWS

ఆంధ్రా జల దోపిడికి కేసీఆర్ బాధ్యత వహించాలి

Satyam NEWS

నటుడుగా ఇరగదీయబోతున్న వినాయక్

Satyam NEWS

Leave a Comment