ఏలూరు జిల్లా పెదవేగి లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యానందిస్తుంది. ఈ పాఠశాల క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పాఠశాలలో ఇంటర్ చదివే 150 మంది విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఎన్ భారతి చేతుల మీదగా ఒక్కొక్కరికి నాలుగు జతల యూనిపారమ్స్, రెండేసి చొప్పున బెడ్ షీట్స్ శని వారం పంపిణీ చేశారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో ఇంజనీర్లుగాను, డాక్టర్లు గాను, సైన్టిస్ట్ లుగా స్థిరపడ్డారు. అంతటి ఘానా చరిత్ర ఈ పాఠశాలకు ఉండటం ఈ ప్రాంత ప్రజల ప్రభుత్వం కల్పించిన వరం.
previous post