ప్రముఖ నాయకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమర్ సింగ్ మరణించారు. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన సింగపూర్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన చికిత్సకు స్పందించలేదు.
దాంతో తుది శ్వాస విడిచారు. అమర్ సింగ్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో తనదంటూ ప్రత్యేక వర్గం కలిగి ఉండేవారు.