35.2 C
Hyderabad
April 20, 2024 15: 45 PM
Slider మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం

#UppalCharitableTrust

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లోనే ఉండడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పదివేల  రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

అదేవిధంగా వెల్జాల్ గ్రామంలో గుంత యాదయ్య ఇల్లు అసంపూర్తిగా ఉందని వెల్జాల్ గ్రామం ఉపసర్పంచ్ అజిజ్  కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో   20 సంచుల సిమెంటు ఇప్పించారు.

Related posts

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

Bhavani

గుజరాత్ లో మజ్లీస్ అధినేత ఒవైసీకి నిరసనలు

Satyam NEWS

సొంత డబ్బుతో జర్నలిస్టులను ఆదుకుంటున్న జర్నలిస్టు

Satyam NEWS

Leave a Comment