39.2 C
Hyderabad
April 25, 2024 16: 36 PM
Slider హైదరాబాద్

వ్యాపార రంగంలో బాగా రాణించాలి: ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి

#mlauppal

వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కాప్రా సర్కిల్‌లోని ఈసిఐఎల్‌ బస్‌స్టాప్‌ సమీపంలో కెఎస్‌ఆర్‌ ఇన్ఫ్రా డెవలప్‌ర్స్‌ కార్యాలయం ప్రారంబోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడతూ వ్యాపారంలో బాగారాణించాలని ,ప్రజలకు ఉపయోగార్దంగా ఉండాలని సూచించారు.

నిర్వహకులు బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడతూ సామాన్యులకు ,ప్రతి ఒక్కరికి ఉపయోగ పడేవిదంగా మా సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మీర్‌పేట్‌ హెచ్‌బికాలని కార్పోరేటర్‌ జెర్రిపోతుల ప్రభుదాస్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పోరేటర్‌లు పజ్జూరి పావని మణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్‌ టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు కాసం మైపాల్‌రెడ్డి, సుడుగు మహీందర్‌రెడ్డి, బేతాళ బాలరాజ్‌, ఏనుగు సీతారాంరెడ్డి, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, గోలి శ్రీనివాస్‌, యాకయ్య, యదగిరి, బొల్లంపల్లి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు తదితరలు పాల్గొన్నారు.

Related posts

కర్నాటకలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

దక్షిణాది రాష్ట్రాలలో ఎటాక్ జరగవచ్చు జాగ్రత్త

Satyam NEWS

డాక్టర్ మోహన్ కు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం

Satyam NEWS

Leave a Comment