30.7 C
Hyderabad
April 19, 2024 07: 53 AM
Slider కృష్ణ

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

#uooalmla

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి నేడు విజయవాడ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించారు. ఉప్పల్‌ నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గడ్డం రవికుమార్‌, బద్దం భాస్కర్‌రెడ్డి,వేముల సంతోష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

లాక్ డౌన్ బాధితులకు సహాయం చేసిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS

సుబ్రమణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

Satyam NEWS

ఏపీలో రేపు కూడా వడగాడ్పులు వీచే అవకాశం

Satyam NEWS

Leave a Comment