40.2 C
Hyderabad
April 24, 2024 17: 30 PM
Slider ప్రపంచం

భారత్ మాకు బలమైన భాగస్వామి: జో బిడెన్

#modi

భారత్ జి 20 దేశాల నాయకత్వాన్ని స్వీకరించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి అని, జి-20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తిగా సహాయం చేస్తానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. వాతావరణం, ఇంధనం మరియు ఆహార సంక్షోభం వంటి సాధారణ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా కలిసి స్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని అమెరికా అధ్యక్షుడు తన ట్వీట్‌లో తెలిపారు.

Related posts

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం కనీస వేతనం ఆదుకోవాలి

Satyam NEWS

కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Bhavani

ఎస్ సి మహిళలు  ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment