ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, రాజబాబు హత్యకు నిరసనగా తెలగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో మల్లారం కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీశాశన సభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ను జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాధ్ పల్లి మండల పోలీసులు అరెస్టు చేశారు.
అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని లింగాల ఘనపూర్ పోలీసులు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి వెళ్లకుండా ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసారు.