28.2 C
Hyderabad
April 20, 2024 12: 33 PM
Slider మహబూబ్ నగర్

మృతురాలి కుటుంబానికి వంగ రాజశేఖర్ గౌడ్

#vanga rajesekhar gowd

ఆర్థిక సహాయం యాక్సిడెంట్ లో మృతి చెందిన బాధితురాలి కుటుంభానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందిచారు.

కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ వార్డ్ లో  యాక్సిడెంట్ లో  గంజి శ్యామలమ్మ మృతి చెందారు. కుటుంబానిది పేద పరిస్థితి.

దీనితో ఆ కుటుంబానికి  రత్న ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  జూపల్లి  ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయం పంపించారు.

బుదవారం ఆయన అనుచరులు  మస్తాక్,శివ  అందచేశారు. వారితో పాటు నవీన్ వున్నారు.

Related posts

ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్న సమంత

Bhavani

కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

Bhavani

మందు బాబులకు షాక్

Murali Krishna

Leave a Comment