ఆర్థిక సహాయం యాక్సిడెంట్ లో మృతి చెందిన బాధితురాలి కుటుంభానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందిచారు.
కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ వార్డ్ లో యాక్సిడెంట్ లో గంజి శ్యామలమ్మ మృతి చెందారు. కుటుంబానిది పేద పరిస్థితి.
దీనితో ఆ కుటుంబానికి రత్న ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూపల్లి ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయం పంపించారు.
బుదవారం ఆయన అనుచరులు మస్తాక్,శివ అందచేశారు. వారితో పాటు నవీన్ వున్నారు.