31.7 C
Hyderabad
April 25, 2024 02: 05 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వసుధ ఫౌండేషన్

#Kadambari Kiran

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రముఖ వ్యాపారవేత్త, వసుధ ఫౌండేషన్ అధినేత మంతెన వెంకట రామరాజు.

“ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుండడం, అందులో తాను  కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. భావి  తరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు వసుధ వెంకట్రామ రాజు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇన్ స్టా గ్రాం కిలాడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేసింది

Satyam NEWS

ఏపీ లో 16 మంది ఐపీఎస్ ల బదిలీలు

Satyam NEWS

రోగనిరోధక శక్తిని చంపేస్తున్న ఆర్ఎంపి డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment