నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో సారాయి కేసులలో పట్టుబడ్డ 5 వాహనాలకు గురువారం వేలంపాట నిర్వహిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక బొలెరో వేలం వేస్తున్నట్లు తెలిపారు. వాహనాలను విక్రయించేవారు ఉదయం 10 గంటలకు స్థానిక కార్యాలయాని సంప్రదించాలని కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలియజేశారు.
previous post