వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానం ఈనెల 21న జరిగే మహాశివరాత్రి పర్వదిన పర్వదినానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆలయ ఈవో కృష్ణవేణి ఆలయ స్థానాచార్యలు, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
previous post