27.7 C
Hyderabad
April 26, 2024 04: 50 AM
Slider కరీంనగర్

కరోనా కారణంగా వేములవాడ ఆలయం మూసివేత

#vemulawadatemple

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో దర్శనాలు నిలిపివేశారు.

ఈ నెల 18వ తేదీ నుండి  22వ తేదీ వరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వీలు ఉండదు.

ఈ మేరకు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదే విధంగా శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు.

21వ తేదీన శ్రీ సీతారామ స్వామి కళ్యాణం ఆలయంలో అంతర్గతంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

Related posts

రుచికరమైన పదార్ధాలతో కష్టమర్లను ఆకట్టుకోండి

Satyam NEWS

తక్కువ స్థాయిలో జ్వరం వస్తే భయపడవద్దు

Satyam NEWS

అంబర్ పేట్ లో ఘనంగా మండల్ డే

Satyam NEWS

Leave a Comment