24.7 C
Hyderabad
March 29, 2024 06: 17 AM
Slider ఆధ్యాత్మికం

లాక్ డౌన్ తో వేములవాడ దేవాలయం మూసివేత

#VemulawadaTemple

కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దేవాలయాలపై ప్రభావం చూపుతున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవస్థానం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నది. 12వ తేదీ బుధవారం  నుండి 21వ తేదీ శుక్రవారం వారం వరకు లాక్ డౌన్ అమలు జరుగుతున్నందున వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దర్శనాలు నిలుపుదల చేశారు. శ్రీ స్వామి వారి నిత్య  పూజలు మాత్రం అంతరంగికముగా నిర్వహిస్తామని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.

Related posts

పనిష్ మెంట్: ఆకతాయిలపై పోలీసు కొరడా

Satyam NEWS

‘‘అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రైతు చట్టాలను ప్రతిపాదించింది’’

Satyam NEWS

అమరావతి రైతులు పాదయాత్ర ఒక్కటే టీడీపీ కి ఆశ

Satyam NEWS

Leave a Comment