హుజూరాబాద్ లో ఆఖండ విజయం సాధించిన ఈటల రాజేందర్ శనివారం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
సందర్భంగా MLA ఈటెల రాజేందర్ విజయోత్సవ ర్యాలీ లో హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరిష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు పాల్గొని భారీ ర్యాలీగా బిజెపి రాష్ట్ర కార్యాలయంనకు తరలి వెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ లో ఆఖండ విజయం సాధించిన రాజేందర్ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రాగి వెంకట్ రెడ్డి బానోత్ పడతీయ నాయక్ నందునాయక్ లు ఇతర కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.