ఈ నెల 12,13, తేదీ లలో విశాఖ ,విజయనగరం లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన జరగబోతుందన్న విషయం తెలిసిందే. విశాఖ లో పవన్ పర్యటన ముగియడంతో… విజయనగరం లో 13వ తేదీన న వస్తున్న నేపథ్యంలో విజయనగరం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా.. విజయనగరం లో వై జంక్షన్ తర్వాత గాంధీ విగ్రహం వద్ద విజయనగరం నేత పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికేందుకు సిధ్దంగా ఉన్నారు. మరి కాసేపట్లో గుంకలాం లి జగనన్న ఇండ్ల స్థలాలను పరిశీలించనున్నారు… జనసేన అధినేత పవన్.
previous post
next post