34.2 C
Hyderabad
April 23, 2024 11: 55 AM
Slider విజయనగరం

డీఆర్సీ సమావేశంలో విజయనగర సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

#kolagatla

విజయనగరం జిల్లా సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నగర సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి..తమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఈ సందర్భంలో డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ విజయనగరం లో రైతు భరోసా కేంద్రానికి ఏర్పాటు చేయాలన్నారు. ఆర్బీకే ఏర్పాటు చేయాలని.. గతంలో ప్రతిపాదనలు పంపామని..ఇంతవరకు ఆచరణ కు అమలు కు నోచుకోలేదని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. ఈ ప్రతిపాదనపై ఓ తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. వెంటనే డిప్యూటీ సీఎం తో పాటు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు.

Related posts

పూలవర్షం కాదు పూట గడవడంపై ఆలోచించండి

Satyam NEWS

కేంద్ర‌ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త‌…!

Satyam NEWS

చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment