32.2 C
Hyderabad
April 20, 2024 19: 14 PM
Slider విజయనగరం

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

#VijayanagaramSP

విజయనగరం జిల్లాలో పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ  ఎన్నికల పోలింగ్… ప్రారంభమైంది. ఉదయం 6.30కే పోలింగ్ ప్రారంభమైంది.

ఈ మేరకు పార్వతీపురం డివిజన్ లో రెండో విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సాలూరు, పి.కోనవలస, మామిడిపల్లి, జీగిరామ్ పోలింగు కేంద్రాలను ఎస్పీ రాజకుమారీ సందర్శించారు.

భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. ఎస్పీతో పాటుపార్వతీపురం ఓఎస్డి సూర్యచంద్ర రావు, ఎ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ వెంట ఉన్నారు.

Related posts

కార్మికుడి జీవితంతో JK పేపర్ మిల్లు యాజమాన్యం చెలగాటం

Satyam NEWS

కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ అయిన నీలం సహానీ

Satyam NEWS

2022 Saw The Palmetto Reaction To High Blood Pressure And Cholesterol Medicine High Blood Pressure Alternative Remedies Effects Of Antihypertensive Drugs On Arterial Stiffness

Bhavani

Leave a Comment