36.2 C
Hyderabad
April 16, 2024 19: 06 PM
Slider విజయనగరం

పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన విజయనగరం ఎస్ పి

#SPRajakumari

నాల్గో విడత పోలింగ్ ప్రారంభమైంది. అనుకున్న సమయానికే ఉదయం6.30కు పోలింగ్ ప్రారంభమైంది.

జిల్లా కంట్రోల్ రూమ్ లో పోలింగ్ సరళిని కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆరున్నరకే పరిశీలించడం చేసారు.

బొండపల్లి మండలం లో ఎస్పీ…తన భద్రతా సిబ్బంది తో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

బోడసింగిపేటలో గజపతినగరం సీఐ రమేష్.. తన బృందంతో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

Related posts

శివ కంఠమనేని ఫ్యామిలీ సెంటిమెంటు థ్రిల్లర్

Satyam NEWS

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani

ఎస్పీ ముందే రాజీనామా చేస్తాన‌ని ఎమ్మెల్యే స‌వాల్…

Satyam NEWS

Leave a Comment