28.7 C
Hyderabad
April 20, 2024 05: 32 AM
Slider విజయనగరం

లోపించిన సమన్వయం…విజయనగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం

#Vijayanagaram traffic

విజయనగరం జిల్లా కేంద్రం లో ప్రభుత్వ పరంగా నిర్వహించిన కార్యక్రమంలో అటు రెవిన్యూ, ఇటు పోలీసుల మధ్య సమన్వయం లోపించింది.

పర్వవసానంగా విజయనగరం లో కోట జంక్షన్ నుంచీ దాసన్నపేట రింగ్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కొద్ది సేపు స్తంభించింది. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో బాగంగా నగరంలో విద్యావాలంటీర్లు ,ఆరోగ్య కార్యకర్తలతో కోట జంక్షన్ నుంచీ అయ్యకోనేరు గట్టు వరకూ ర్యాలీ జరిగింది.

ఈ ర్యాలీ సందర్భంగా దాసన్నపేట రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆ మార్గంలో కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే ట్రాఫిక్ పోలీసులు లేక పోవడంతో అయ్యకోనేరు గట్టు వద్ద సభ జరుగుతున్నంత సేపు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

Related posts

జీతాల కోసం క్లాప్ మిత్రల డిమాండ్

Satyam NEWS

KCR U Turn: నూతన వ్యవసాయ చట్టానికి కొత్త ఊతం

Satyam NEWS

గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment