39.2 C
Hyderabad
April 25, 2024 17: 06 PM
Slider నెల్లూరు

వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

#VikramaSimhapuriUniversity

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది  నుంచి నిర్వహించాల్సిన  డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేశారు.

నెల్లూరు జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు, రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కోసం విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని వారన్నారు.

సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు.

Related posts

కరోనా వదిలేసి సొంత ప్రతిష్ట కోసం కేసీఆర్

Satyam NEWS

సుభాష్ చంద్రబోస్ టాబ్లోను తిరస్కరించడం అన్యాయం

Satyam NEWS

లావణ్య మరణానికి కారణమైన మహిళ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment