23.7 C
Hyderabad
March 23, 2023 01: 15 AM
Slider తెలంగాణ

గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ ఏర్పాటు

kcr

గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని గ్రామాలకు సంబంధించిన పంచాయితీల సమస్యలను ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. తెలంగాణా పంచాయితీ రాజ్ యాక్టు సెక్షన్ 141 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటయింది. చైర్మన్, ఇతర సభ్యుల టర్మ్ మూడేళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్, ఇతర సభ్యులకు రెమ్యునరేషన్ చెల్లించి, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.

Related posts

అపర తిరుపతి మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

Bhavani

టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ ప్రారంభించిన మంత్రి అవంతి

Satyam NEWS

అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!