32.2 C
Hyderabad
April 20, 2024 20: 12 PM
Slider మహబూబ్ నగర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పంచాయితీ కార్యదర్శి

#villagesecretary

ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న గ్రామ పంచాయితీ సెక్రెటరీని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగపూర్ లో నేడు ఈ సంఘటన జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రెటరీ రామస్వామి ఇంటి అనుమతి మంజూరు కోసం సంకెళ్ళ రాము అనే వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. 5,500 రూపాయలు లంచం తీసుకుంటుగా సాయంత్రం ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.

Related posts

దీర్ఘ కాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే భూముల రీ స‌ర్వే

Satyam NEWS

హుజూరాబాద్ లో అమ్మకానికి మత్తుమందులు

Satyam NEWS

ఆస్తి కోసం తగాదాలో చివరికి ప్రాణం పోయింది

Satyam NEWS

Leave a Comment