27.7 C
Hyderabad
April 26, 2024 05: 13 AM
Slider విశాఖపట్నం

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికార వైసీపీ షాక్

#GantaSrinivasarao

విశాఖ నగరంలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్ ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అది టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాధ్ కి చెందినది.

ఆయన వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే అధికారులు కాశీ విశ్వనాథ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగిస్తున్నారు.

ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ అంటున్నారు. అయినా అధికారులు వినడం లేదు.

గంటా వైసీపీలో చేరిక అంశంలో విశాఖలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

Related posts

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి?

Satyam NEWS

రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ ఐ

Satyam NEWS

మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం

Satyam NEWS

Leave a Comment