39.2 C
Hyderabad
April 25, 2024 16: 29 PM
Slider విశాఖపట్నం

ఏప్రిల్‌ 5 నుంచి పట్టాలు ఎక్కనున్న విశాఖ-గుణుపూర్

#patapatnamrailway station

ఈ నెల 5 నుంచి విశాఖ – గుణుపూర్ ఫాస్ట్ పాసింజర్ రైలు పట్టాలు ఎక్కనుంది. అదే విధంగా ఈ నెల 23వ తేదీ నుంచి పూరి – గుణుపూర్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా తిరిగి ప్రారంభం కానున్నది.

ఈ రెండు రైళ్లు గత ఏడాది లాక్ డౌన్ ప్రారంభం అయిన నుండి సరిగ్గా సంవత్సరం పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా  ఈ రెండు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్  5వ తేదీన  విశాఖ – గుణుపూర్, ఏప్రిల్ 23వ తేదీన పూరి – గుణుపూర్  ఈ రెండు  రైళ్లు  పట్టాలు ఎక్కనున్నాయి.

Related posts

A big game: కొల్లాపూర్ రాజకీయానికి అన్నీ ప్రత్యేకతలే

Satyam NEWS

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సాయం

Satyam NEWS

BJYM ఆధ్వర్యంలో బిచ్కుంద మండలలో నిరసన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment