ఖమ్మం పోలీస్ కమీషనర్ గా విష్ణు ఎస్.వారియర్ రిపోర్ట్ చేశారు. ఈరోజు నగరంలోని ఉమేశ్ చంద్ర భవన్ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకొని రిపోర్ట్ చేశారు.
ఈ సందర్భంగా డిసీపీ మురళీధర్, ఇంజరాపు పూజ, అడిషనల్ డిసీపీ (AR) కుమారస్వామి, అడిషనల్ డిసీపీ LC నాయక్, అడిషనల్ డిసీపీ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏసీపీలు అంజనేయులు, వెంకటరెడ్డి , వేంకటేశ్, సత్యనారాయణ , వెంకట్రావు , సంపత్ కుమార్ ,
వెంకటస్వామి ,పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, సిఐలు RI లు స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.