24.7 C
Hyderabad
March 29, 2024 06: 55 AM
Slider కడప

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభం

#YSVivekanandareddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేటి నుంచి సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభం అయింది.

6 మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం చేరుకున్నది.

ఇప్పటికే పలు దఫాలుగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ జరిపింది.

నేడు మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.

Related posts

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనను తిరస్కరించిన కేసీఆర్

Satyam NEWS

బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Bhavani

ఆంధ్రాకు ద్రోహం చేసిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించండి

Satyam NEWS

Leave a Comment