27.7 C
Hyderabad
April 18, 2024 08: 26 AM
Slider గుంటూరు

పోలీసుల అదుపులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఛైర్మన్‌

#srinivasarao

తొక్కిసలాటలో మృతి చెందిన రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదివారం నాడు గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరగగా ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. పలువురికి గాయాలయ్యాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీనివాస రావు​పై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

Satyam NEWS

ప్రభుత్వోద్యోగులూ పారాహుషార్… అతను వైకాపా ఏజెంట్

Satyam NEWS

డబుల్ ఇంటి దరఖాస్తుదారులకు సవరణ ఛాన్సు

Satyam NEWS

Leave a Comment