28.7 C
Hyderabad
April 25, 2024 03: 46 AM
Slider కృష్ణ

ఈ గొలుసుల దొంగకు ఒక ప్రత్యేకత ఉంది

234437-07e14ss001punefvf

ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఒక యువకుడు. ఇది మామూలు దొంగ చేసిన తప్పుడు పని కాదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆకుల వారి వీధికి చెందిన వార్డు వాలంటీర్ ఈ చోరీకి పాల్పడ్డాడు. అతగాడు పేరు నరేష్. బాధితురాలైన వృద్ధురాలు ఎం వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో  పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Related posts

పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం

Bhavani

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ లకు జర్నలిస్టుల సత్కారం

Satyam NEWS

లక్కీ ఛాన్స్: కార్పొరేట్ వర్గాలకు తీపి కబుర్లు

Satyam NEWS

Leave a Comment