కడపజిల్లా పెనగలూరు ఆనంతంపల్లె గ్రామ సచివాలయం కు ఎన్నారై తుమ్మల రత్నం నాయుడు సహకారంతో ఆయన సోదరుడు రమణ నాయుడు వాటర్ కులర్ బహుకరించారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తో పాటు వైసీపీ సీనియర్ నేత ఋషికేషవ రెడ్డి, లక్షుమ్మయ్య గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తల్లి తండ్రులు సరోజనమ్మ, రామానాయుడు జ్ఞాప కార్ధం సచివాలయంకు కూలర్ బహుకరించామని గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని ఎన్నారై తుమ్మల రమణా నాయుడు తెలిపారు.