34.2 C
Hyderabad
April 19, 2024 21: 32 PM
Slider ఆదిలాబాద్

ఆడనేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి శుద్ధి యంత్రం పంపిణీ

#waterplant

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని  ఖొగ్దూర్ గ్రామపంచాయతీ లో అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతిష్ పవార్ ఆధ్వర్యంలో చల్లటి నీటి శుద్ధి కరణ యంత్రం అందించారు. మొత్తం రు.51000, వెచ్చించి  గ్రామస్తులకు ఈ సేవలు అందించడం  హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు  మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  బేల యంపిపి గంబీర్ ఠాక్రే,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ సుధాకర్, ఎంపిటిసి మంగేష్, టిఆర్ఎస్ నాయకులు  మాస్కే తేజ్రావ్,విపిన్,సంతోష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రావెల్స్ బస్సు బోల్తా

Murali Krishna

మనవాడు వడ్డించెయ్: రిటైర్ అయిన తర్వాత ప్రమోషన్

Satyam NEWS

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి మృతి

Bhavani

Leave a Comment