తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ సమక్షంలో జరుగుతున్న విచారణ పై ఆయన చెల్లెలు సునీత కోర్టు ను ఆశ్రయించిందంటే రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన జరుగుతుందో అర్ధమవుతుందని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నేత నాగార్జున వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేక హత్య జరిగిన నెలలు దాటుతున్న ఇంతవరకు పురోగతి లేకపోగా…వేరే రాష్ట్రానికి బదిలీ చేయ్యాలని కోర్టు లే చెశ్పడంతో సీఎం జగన్ పాలన ఎఞత అస్తవ్యస్తంగా ఉటదో ప్రతీ ఒక్కరికీ అర్ధమవుతోందని నాగార్జున విమర్శించారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఇక ఎంతమాత్రం పరిపాలన స్థానంలో ఉండే అర్హత లేదని నాగార్జున వ్యాఖ్యానించారు.
previous post