Slider శ్రీకాకుళం

రామయ్య కోనేరు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు

#Srikakulam

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో  నిరుపయోగంగా ఉన్న రామయ్య కోనేరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చి దిద్దుతున్నారు.

కోనేరు గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలను నాటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతినిధి గంగు వెంకటరమణమూర్తి బాణాల గాంధీ  పల్లి వైకుంఠ రావు కొయ్యాన జగదీష్  అప్పారావు, ఫీల్డ్ అసిస్టెంట్  ఆదినారాయణ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

ఈ విధంగా కొబ్బరి మొక్కలు నాటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా స్థానికులకు ఉపయోగపడుతుంది.

Related posts

ఎస్ సి, ఎస్ టి, రజక కుటుంబాలకు నిత్యావసరాలు

Satyam NEWS

కైలాసగిరి పై మంటలు..

Satyam NEWS

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!