37.2 C
Hyderabad
March 28, 2024 19: 43 PM
Slider ఆదిలాబాద్

కలెక్టర్ ని కలిసిన మహిళ కమిషన్ సభ్యురాలు

#WomenCommission

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ కమిషన్ లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కి చెందిన కుముర ఈశ్వరిబాయి సభ్యురాలిగా నియామకం అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస మహిళ నాయకులు సర్ఫే సొంబాయి, సునీత రెడ్డి పాల్గొన్నారు.

Related posts

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ

Satyam NEWS

స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజి పనులు

Satyam NEWS

Leave a Comment