28.7 C
Hyderabad
April 25, 2024 03: 53 AM
Slider కృష్ణ

కరోనాతో మరణించిన భర్త: ఆ విషాదం నుంచి తేరుకోక ముందే…

#Crime Scene

విజయవాడ లో దారుణం జరిగింది. భర్త సంవత్సరం క్రితం కోవిడ్ తో మృతి చెందడంతో అత్త ఇంటి వేధింపులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని ఒక ఇల్లాలు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నది. హృదయవిదారకమైన ఈ సంఘటన విజయవాడ ప్రసాదంపాడులో జరిగింది. కోవిడ్ తో భర్త మరణించిన ఇద్దరు పిల్లల తల్లి, తమ ఇంటి కోడలు అయిన ఆ ఇల్లాలికి తోడుగా ఉండాల్సిన భర్తింటి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. ఎంత కాలం వేచి చూసినా అత్తింటి వారి వైఖరి మారకపోవడంతో పిల్లలు తో సహ సూసైడ్ చేరుకున్నది ఆ నిస్సహాయ కోడలు. పటమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

`ఓదెల రైల్వేస్టేషన్` నుండి IPS ఆఫీస‌ర్ గా సాయిరోన‌క్ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఉపసంహరణ

Satyam NEWS

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment