బిచ్కుందా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సంధి సాయవ్వ సాయిరామ్ లకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిచ్కుంద వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ శాలువ కప్పి సన్మానం చేశారు.మహిళా దినోత్సవం ఎంతో గొప్పదని మహిళల సాధికారిత కొరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
ప్రతి మహిళలు సగర్వంగా రాజకీయాలలో చురుకుగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైస్ చైర్మన్ యాదవరావు కథగా౦ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.