అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు రక్షణ, భద్రత, అని రకాలుగా అదుకుంటుదన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, ఆర్.కే.బాబు, కన్న రాము, నర్సింగ్ రావు యాదవ్, మహిళలు పాల్గొన్నారు.