ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రారంభించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ప్రపంచ మత్యకార దినోత్సవం కార్యక్రమం ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నానితో బాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఫిషరిస్ సంయుక్త సంచాలకులు బాలాజీ, మత్యకారుల సంఘాల ప్రెసిడెంట్ లు, మత్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
previous post
next post