27.2 C
Hyderabad
December 8, 2023 18: 58 PM
Slider ఆంధ్రప్రదేశ్

రేపు తాడేపల్లి చేరుకుంటున్న సిఎం జగన్

y s jagan america

వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి బయలుదేరారు. 24 తేదీ తాడేపల్లి లోని తన నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 16 న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ అమెరికా వెళ్లిన విషయం విదితమే. అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపారు. వారందరిని ఏపీ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్ధించారు. ఈ అధికారిక కార్యకలాపాలతో బాటు ఆయన తన వ్యక్తిగత పనులను కూడా ఈ అమెరికా పర్యటనలో పూర్తి చేసుకున్నారు.

Related posts

కరోనా వ్యాప్తి అరికట్టడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం

Satyam NEWS

క‌క్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న సీఎం

Satyam NEWS

రహదారిని కంపోస్టు యార్డ్ గా మార్చేసిన గ్రామ పంచాయతీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!