30.2 C
Hyderabad
April 27, 2025 19: 32 PM
Slider ఆంధ్రప్రదేశ్

రేపు తాడేపల్లి చేరుకుంటున్న సిఎం జగన్

y s jagan america

వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి బయలుదేరారు. 24 తేదీ తాడేపల్లి లోని తన నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 16 న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ అమెరికా వెళ్లిన విషయం విదితమే. అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపారు. వారందరిని ఏపీ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్ధించారు. ఈ అధికారిక కార్యకలాపాలతో బాటు ఆయన తన వ్యక్తిగత పనులను కూడా ఈ అమెరికా పర్యటనలో పూర్తి చేసుకున్నారు.

Related posts

అక్కను పెట్రోలు పోసి తగులబెట్టిన తమ్ముడు

Satyam NEWS

ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు

Satyam NEWS

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

mamatha

Leave a Comment

error: Content is protected !!