35.2 C
Hyderabad
April 20, 2024 18: 43 PM
Slider ఆంధ్రప్రదేశ్

రేపు తాడేపల్లి చేరుకుంటున్న సిఎం జగన్

y s jagan america

వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి బయలుదేరారు. 24 తేదీ తాడేపల్లి లోని తన నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 16 న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ అమెరికా వెళ్లిన విషయం విదితమే. అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపారు. వారందరిని ఏపీ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్ధించారు. ఈ అధికారిక కార్యకలాపాలతో బాటు ఆయన తన వ్యక్తిగత పనులను కూడా ఈ అమెరికా పర్యటనలో పూర్తి చేసుకున్నారు.

Related posts

ఎకానమీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ

Satyam NEWS

చంద్రయాన్ – 3 ముహూర్తం ఖరారు

Satyam NEWS

న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మార్గంలో రైలు

Satyam NEWS

Leave a Comment