మాతృవియోగంలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నేడు పరిమర్శించారు.
శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో ఉన్న శ్రీరామనగరానికి స్వయంగా వెళ్ళి పరామర్శించారు.
శనివారం చినజీయర్ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు.