39.2 C
Hyderabad
March 29, 2024 15: 41 PM
Slider ఆధ్యాత్మికం

చినజీయర్ స్వామిని కలిసిన వై వి సుబ్బారెడ్డి

#ChinnaJeeyarSwamy

మాతృవియోగంలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నేడు పరిమర్శించారు.

శంషాబాద్‌ మండల పరిధిలోని ముచ్చింతల్‌ శివారులో ఉన్న శ్రీరామనగరానికి స్వయంగా వెళ్ళి పరామర్శించారు.

శనివారం చినజీయర్‌ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు.

Related posts

పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించండి

Satyam NEWS

ఉచిత వ్యాక్సినేషన్‌ వల్లనే పెట్రో మంట కేంద్ర మంత్రి

Sub Editor

బాధిత కుటుంబాలకు బాసటగా మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment