39.2 C
Hyderabad
April 25, 2024 15: 55 PM
Slider కడప

కరోనా హెల్ప్: మీడియా మిత్రులకు యాదవ సంఘం సహాయం

Rajampet 081

కరోనా మహామ్మారిని కట్టడి చేయడంలో రాజంపేట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సేవలను గుర్తించి స్వచ్ఛంద సేవకులు ఏపీ రాష్ట్ర అఖిల భారత యాదవ మహా సభ కార్యదర్శి బారతాల శ్రీధర్ బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 25 కేజీ ల బియ్యం బస్తాను 45 మందికి అంద జేశారు.

బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గొబ్బిళ్ళ త్రినాథ్, హిమగిరి, రాము యాదవ్, ఎన్టీఆర్ కేశవ, ఛుక్కా యానాది, పోలి శివకుమార్, మందపల్లె శ్రీను, రమణయ్య, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరైనారు.

ఈ సందర్భంగా మీడియా మిత్రులు ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డిని కండువాతో సత్కరించగా,యాదవ సంఘం నేతలు శ్రీకృష్ణుని చితపటాన్ని బహుకరించారు.

Related posts

పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మేనిఫెస్టో

Bhavani

విజయవాడలో పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు

Satyam NEWS

మరి కొద్ది రోజులు బయటకు రాకండి ప్లీజ్

Satyam NEWS

Leave a Comment