38.2 C
Hyderabad
April 25, 2024 12: 40 PM
Slider ఆధ్యాత్మికం

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రం యాగంటి

#yaganti

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ  శైవక్షేత్రమైన  యాగంటి, నయనాలప్ప దేవాలయాలకు  పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కర్నూలు జిల్లాలోని ఈ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

Related posts

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

నాగాలమ్మ దేవాలయాన్ని పునర్ నిర్మించిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన రద్దు

Satyam NEWS

Leave a Comment