27.7 C
Hyderabad
April 26, 2024 04: 16 AM
Slider గుంటూరు

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వైసీపీ నేతల అభినందనలు

maddali giri

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన శిఖా బెనర్జీ ని పలువురు వైసీపీ నాయకులు నేడు ఇక్కడ అభినందించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరచాలని వారు ఈ సందర్భంగా ఆయనను కోరారు. తద్వారా సమాజానికి మంచి సందేశం వెళుతుందని, నేరం చేయాలంటే భయపడే రోజు వస్తుందని వారన్నారు.

ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శిఖా బెనర్జీని కలిసిన అభినందించిన వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఉన్నారు. ఆయనతో బాటు గుంటూరు పార్లమెంట్ YSRCP అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున తదితరులు ఉన్నారు. తనను అభినందించిన నాయకులకు శిఖా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

భార్య పీక కోసి అదే కత్తితో ఆత్మహత్య చేసుకున్న భర్త

Satyam NEWS

కేదార్ నాధ్ స్పటిక లింగం.. అక్కడ….ప్రత్యక్షం….!

Satyam NEWS

వనపర్తిలో మూసిన కిరాణం షాపులపై ఫిర్యాదు చేసిన బిజెపి

Satyam NEWS

Leave a Comment